2 November 2018

జననేతపై హత్యాయత్నం ప్రభుత్వ కుట్రే https://ift.tt/2EWc6rN

విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆందోళనవిజయవాడ: ప్రభుత్వ ప్రమేయంతోనే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. చంద్రబాబు డౌన్, డౌన్‌ అంటూ నినదించారు. ఈ సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EWc6rN
via IFTTT November 02, 2018 at 08:51PM

No comments:

Post a Comment