కేసును టీడీపీ నీరుగారుస్తోంది...వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా...హైదరాబాద్ః ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.పీపీలో పోలీసు వ్యవస్థ, మంత్రివర్గం స్పందిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తుందన్నారు.హత్యాయత్నంపై టీడీపీ కుట్ర ఉందని స్పష్టమవుతుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఉన్న
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DuSutV
via IFTTT November 01, 2018 at 06:41PM
No comments:
Post a Comment