3 November 2018

చంద్రబాబు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారు https://ift.tt/2CXi7ls

హైదరాబాద్‌: చంద్రబాబు ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై సీఎం అవహేళనగా మాట్లాడారని తప్పుపట్టారు. హత్యాయత్నం ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఢిల్లీ చుట్టూ చంద్రబాబు ఏ కారణంతో తిరుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఏనాడు ఒంటరిగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CXi7ls
via IFTTT November 03, 2018 at 05:05PM

No comments:

Post a Comment