ఢిల్లీః ఈ నెల 9న వైయస్ఆర్సీపీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. వైయస్ జగన్పై హత్యాయత్నం ఘటకు సంబంధించి పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతిని వైయస్ఆర్సీపీ ఎంపీలు, సీనియర్ నేతలు కోరనున్నారు. గత నెల 25వ తేదీ విశాఖ ఎయిర్ పోర్టులో వైయస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో న్యాయం కోసం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PAssue
via IFTTT November 03, 2018 at 06:27PM
No comments:
Post a Comment