న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం సోమవారం కలవనుంది. ఈ మేరకు వైయస్ఆర్సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zk1PPV
via IFTTT November 02, 2018 at 04:17PM
No comments:
Post a Comment