24 August 2018

జోరువర్షంలోనూ కొనసాగిన వైయస్‌ జగన్‌ పాదయాత్ర https://ift.tt/2wmkNE9

–2800 కి.మీ మైలురాయి దాటిన గుర్తుగా వేపమొక్క నాటిన వైయస్‌ జగన్‌విశాఖ‌: జోరు వర్షంలోనూ జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను కొనసాగించారు. 2800 కి.మీ మార్క్‌ దాటి యలమంచిలిలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రవేశించింది. వేలసంఖ్యలో ప్రజలు ఆయన అడుగులో అడుగులేస్తూ యలమంచిలి చేరుకున్నారు. యలమంచిలి కోర్టు సమీపంలో వైయస్‌ జగన్‌ 2800 కి.మీ మైలురాయిని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wmkNE9
via IFTTT August 24, 2018 at 11:10PM

No comments:

Post a Comment