23 August 2018

గిట్టుబాటు ధర లేక అప్పులపాలువుతున్నాం https://ift.tt/2w6vKdx

విశాఖపట్నం: కనీస మద్దతు ధర లేక అప్పులపాలవుతున్నామని చెరుకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యలమంచిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చెరుకు రైతులు కలిశారు. ఈ మేరకు జననేత వారితో మాట్లాడి పంట పెట్టుబడి, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి పెట్టుబడి రూ. 70 నుంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2w6vKdx
via IFTTT August 23, 2018 at 08:14PM

No comments:

Post a Comment