24 August 2018

విజ‌య‌వంతంగా ప్ర‌జా పాద‌యాత్ర‌ https://ift.tt/2PAOieg

ప్ర‌కాశం:  వెలిగొండ ప్రాజెక్టు సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా పాద‌యాత్ర ప్ర‌కాశం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఈ నెల 15వ తేదీ ప్రారంభ‌మైన పాద‌యాత్ర జిల్లాని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తై   ప‌దో రోజు శుక్ర‌వారం ఉదయం 9 గంటలకు మార్కాపురం మండలం గజ్జలకొండ  నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PAOieg
via IFTTT August 24, 2018 at 06:31PM

No comments:

Post a Comment