23 August 2018

షుగర్‌ ఫ్యాక్టరీ మూయించేందుకు చంద్రబాబు కుట్ర https://ift.tt/2OXomIw

విశాఖపట్నం: ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీని మూసి వేయించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 3 లక్షల 80 వేల టన్నులు ఆడిన ఏటికొప్పాక ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలో దివాలా తీసిందన్నారు. ప్రస్తుతం 70 వేల టన్నులు కూడా ఆడడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OXomIw
via IFTTT August 23, 2018 at 11:41PM

No comments:

Post a Comment