22 August 2018

రాష్ట్రాన్నీ దోపిడీ వ్యవస్థగా మార్చేశారు https://ift.tt/2OWNJu9

 మాటలు మార్చడంలో చంద్రబాబును మించినవారు లేరువైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిప్రకాశం: చంద్రబాబు రాష్ట్రాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చేశారని, 175 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఆగడాలు పెట్రేగిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OWNJu9
via IFTTT August 22, 2018 at 06:24PM

No comments:

Post a Comment