-చంద్రబాబు, లోకేశ్కు మొరపెట్టుకున్నపట్టించుకోలేదు...-వైయస్ జగన్కు విన్నవించుకున్న ఆలిమయ్యపాలెం గిరిజనులుగిరిజన సంక్షేమం కోసం కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెప్పకోవడమే తప్ప గిరిజన గ్రామాల్లో ఆరోగ్య, సంక్షేమ పథకాలు అమలు జరగడంలేదు. గ్రామంలో నుంచి రోడ్డు మీదకు రావాలంటే సుమారు 5 కిలోమీటర్లు రావాల్సివస్తుందని రోడ్డు మార్గం లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నామని కోటవురట్ల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OO0Jly
via IFTTT August 21, 2018 at 11:12PM
No comments:
Post a Comment