22 August 2018

గ్లోబెల్స్‌ ప్రచారాన్ని మానుకోండి https://ift.tt/2nYdFKj

 విజయవాడ:  టీడీపీ మంత్రులు గ్లోబెల్‌ ప్రచారాన్ని మానుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు సూచించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతపై నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. సీఎం చంద్రబాబే కాంగ్రెస్‌ పొత్తులపై చర్చించినట్లు తోక పత్రికలో వార్తలు రావడంతో.. టీడీపీ– కాంగ్రెస్‌ పొత్తులపై వైయస్‌ జగన్‌ ఆరో పెళ్లిగా అభివర్ణించారని,  ఇదేమి తప్పు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2nYdFKj
via IFTTT August 22, 2018 at 08:44PM

No comments:

Post a Comment