24 August 2018

గ్రామాల‌ విలీనంతో ఉపాధికి దూరం https://ift.tt/2MzdjJ6

విశాఖ‌: యలమంచిలి నగర పంచాయతీలో గ్రామ పంచాయతీలను విలీనం చేయడంతో  ఏడు గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పనులు లేకుండా పోయాయని నగర పంచాయతీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురువారం వైయ‌స్‌ జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. అభివృద్ధి లేకపోయిన పన్నుల భారంతో నడ్డి విరగగొడుతున్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MzdjJ6
via IFTTT August 24, 2018 at 08:03PM

No comments:

Post a Comment