23 August 2018

బాబూ సర్కార్‌ నష్టం పరిహారం చెల్లించడం లేదు.. https://ift.tt/2LjvxZw

జగన్‌ను కలిసిన పోలవరం ఎడమకాల్వ భూ నిర్వాసితులువిశాఖ‌: జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన పోలవరం ఎడమకాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయని పాదయాత్రలో  విశాఖ జిల్లా పాయకరరావు పేట నియోజకవర్గ వాసులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం ఎడమకాల్వలో భూములు కోల్పోయిన నిర్వాసితులు వైయ‌స్ జగన్‌ను కలుసుకున్నారు. భూములు కోల్పోయిన తమకు టీడీపీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LjvxZw
via IFTTT August 23, 2018 at 07:48PM

No comments:

Post a Comment