21 August 2018

రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల దోపిడీ https://ift.tt/2Lbo2Uk

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధివిజయవాడ: రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల దోపిడీకి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థికవనరుగా చంద్రబాబు మార్చుకొని దోచుకుంటున్నారని విమర్శించారు. తన వర్గం విచ్చలవిడిగా దోచుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో పార్లమెంట్‌ సాక్షిగా రాష్ట్రంలో అనేక నిర్మాణాలు చేస్తామని కేంద్రం హామీ ఇస్తే..ఆ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Lbo2Uk
via IFTTT August 21, 2018 at 06:46PM

No comments:

Post a Comment