22 August 2018

వైయ‌స్‌ జగన్‌ పిలుపుతో కేరళకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు https://ift.tt/2BG8Fnc

చిత్తూరు : భారీ వర్షాలతో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కేరళకు సహాయం చేయడానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చారు. పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు ప‌లువురు సానుకూలంగా స్పందించారు. కేరళకు అండగా నిలవడానికి తమ వంతుగా విరాళాలు అందించారు. నగరి ఎమ్మెల్యే రోజా నేతృత్వంలో చిత్తూరులో ఒక్క రోజులోనే 10

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BG8Fnc
via IFTTT August 22, 2018 at 05:33PM

No comments:

Post a Comment