25 August 2018

కొత్తపాలెం నుంచి 245వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2o8N9Oo

 విశాఖ‌: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 245వ రోజు శ‌నివారం రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర కొత్తపాలెం క్రాస్‌ శివారు నుంచి ప్రారంభించారు.  అక్కడి నుంచి నారాయణపురం, మామిడివాడ మీదుగా గోకివాడ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైయ‌స్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2o8N9Oo
via IFTTT August 25, 2018 at 02:23PM

No comments:

Post a Comment