24 August 2018

244వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2wpl3SZ

  యలమంచిలి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 244వ రోజు పాద‌యాత్ర శుక్రవారం ఉదయం జననేత యలమంచిలి నియోజకవర్గం పురుషోత్తపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.  అక్కడి నుంచి రేగుపాలెం జంక్షన్‌, మళ్లవరం, లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం, సోమన్నపాలెం మీదుగా గాంధీనగర్‌ వరకు పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wpl3SZ
via IFTTT August 24, 2018 at 02:43PM

No comments:

Post a Comment