విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం జననేత పాయకరావుపేట నియోజకవర్గం కైలాసపట్నం శివారు నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చౌడువాడ క్రాస్, గొట్టివాడ, పండూరు క్రాస్ మీదుగా రామచంద్రపురం క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OQkZTG
via IFTTT August 21, 2018 at 02:55PM
No comments:
Post a Comment