పశ్చిమగోదావరి : నల్లజర్ల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జగనన్న ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీ మా జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని నింపిందని ద్వారకా తిరుమల మండలం రాజులకుంట గ్రామానికి చెందిన ఎం.జ్యోతి, జి.నాగమణి తెలిపారు. ఇదే కాదు జగనన్న అధికారంలోకి వస్తే మా పిల్లల చదువులు కూడా బాగుంటాయని, మాకు సొంతిల్లు వస్తాయనే
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IpsxgG
via IFTTT
No comments:
Post a Comment