కర్నూలు: పూటకో మాటతో విశ్వసనీయత కోల్పోయిన చంద్రబాబు ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత కోల్పొయిందని రిటైర్డు ఐజీ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. శనివారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన ప్రత్యేక హోదాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడిచాయన్నారు. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kawWXa
via IFTTT
No comments:
Post a Comment