ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ శనివారం భోజన విరామం అనంతరం వైయస్ఆర్ హార్టికల్చర్ యునివర్సిటీ, తెలికిచర్ల క్రాస్ నుంచి వెంకటరామన్న గూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను రాజన్న బిడ్డ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వారికి నేనున్నా భరోసానిస్తూ జననేత అడుగులు ముందుకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rSp2Wv
via IFTTT
No comments:
Post a Comment