ప.గో. జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేతకు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం ప్రకాశరావుపాలెంలో నిర్వహించిన గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వైయస్ జగన్ పాల్గొని వారి సమస్యలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IvSdcr
via IFTTT
No comments:
Post a Comment