1 June 2018

ఆ పార్టీలను నమ్మవద్దు... https://ift.tt/2skcZSf

కాంగ్రెస్, బిజెపి టిడిపిలతో సహా ఏ పార్టీని విశ్వసించేది లేదనీ, రాష్ట్రానికి ప్రత్యేక  హోదా ఎవరు ఇస్తే వారికి తమ మద్ధతు ఇస్తామని వైస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే మాటలు, మద్ధతు వంటివి అవసరం లేదనీ, రాష్ట్రంలోని 25 మంది ఎంపిలనూ తమ కిస్తే  ప్రత్యేక హోదా ఇస్తూ సంతకం పెట్టిన వారికే మద్ధతిస్తామని అన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2skcZSf
via IFTTT June 02, 2018 at 01:05AM

No comments:

Post a Comment