1 June 2018

కళ్లు చెమర్చే నర్సయ్య కథ ఇదీ https://ift.tt/2sEhtTd

రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను, ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు ఎదుర్కుంటున్న అవస్థలు, దుర్భరమవుతున్న జీవితాలను వివరించేలా ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక కథలా వినిపించారు. ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా ఆయన వివరించిన ఆ నర్సయ్యకథ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోని యధార్థంగా కళ్లుముందు కనపడేదే. ఆకథ ఆయన మాటల్లోనే...రాష్ట్రంలోని గత నాలుగేళ్లుగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sEhtTd
via IFTTT June 02, 2018 at 01:34AM

No comments:

Post a Comment