1 June 2018

ఏం సాధించారని నిర్మాణ దీక్షలు https://ift.tt/2LMYGh0

నారావారి నయవంచక దీక్షలవి  దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జోగి రమేష్ విజయవాడ: నవ నిర్మాణ దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇవి నయవంచన దీక్షలని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LMYGh0
via IFTTT June 01, 2018 at 10:28PM

No comments:

Post a Comment