పశ్చిమ గోదావరి: కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాంట్రాక్టు లెక్చరర్స్ వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తమకు వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిసారి ఉమాభారతి కేసు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sImzgY
via IFTTT June 05, 2018 at 06:42PM
No comments:
Post a Comment