5 June 2018

ఏపీలో దోపిడీ రాజ్యం నడుస్తోంది https://ift.tt/2kPN0xC

అందినకాడికి దోచుకోవడమే టీడీపీ నేతల పనివైయస్‌ఆర్‌ సీపీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావుపశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దోపిడీ రాజ్యం నడుస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తణుకు నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. భూములు మొదలు మట్టి, ఇసుక అన్నీ అందినకాడికి టీడీపీ నేతలు దోచుకుంటున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కొనసాగుతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kPN0xC
via IFTTT June 05, 2018 at 06:45PM

No comments:

Post a Comment