వైయస్ఆర్ జిల్లా: సాగు నీటి సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో వైయస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ.. రాజోలిబండ బహుళ ప్రయోజనకరమైన ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కడప కార్పొరేషన్కు కూడా సాగునీరు అందుతుందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JpQdSL
via IFTTT June 05, 2018 at 06:28PM
No comments:
Post a Comment