5 June 2018

వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి కేసు నమోదు https://ift.tt/2LkyGbM

వైయస్‌ఆర్‌ జిల్లా: పెదదండ్లూరులో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి కేసు నమోదు చేసిన పోలీసులు మంత్రి ఆది కుటుంబ సభ్యులపై సాధారణ కేసులు నమోదు చేశారు. మంత్రి ఆది తనయుడు సుధీర్‌రెడ్డి,భార్య అరుణ, సోదరులు రామాంజనేయులురెడ్డి, శివనారాయణరెడ్డిలపై కేసు నమోదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LkyGbM
via IFTTT June 05, 2018 at 06:05PM

No comments:

Post a Comment