5 June 2018

వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన టీడీపీ నేతలు https://ift.tt/2JtEnXv

పశ్చిమగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని, మోసాలు చేసే పార్టీలో ఉండలేమని వారంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JtEnXv
via IFTTT June 05, 2018 at 05:56PM

No comments:

Post a Comment