పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ తణుకు నియోజకవర్గంలోని వీరభద్రపురం గ్రామానికి కొద్ది సేపటి క్రితం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాంట్రాక్ట్ కార్మికులు ఈ సందర్భంగా వైయస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LptOCu
via IFTTT June 05, 2018 at 05:52PM
No comments:
Post a Comment