6 June 2018

ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నాం https://ift.tt/2JA9Jw0

న్యూఢిల్లీ: ప్రజలను నమ్ముకొని మేం రాజకీయాలు చేస్తున్నామని, చంద్రబాబులా విలువలను అమ్ముకోలేదని వైయస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా చంద్రబాబు, నారా లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, ఉప ఎన్నికల్లో మేం పోటీ చేస్తామన్నారన్నారు. నిన్న మాత్రం ఉప ఎన్నికలు రావని చంద్రబాబే చెప్పారన్నారు. లోకేష్‌ మాత్రం రాజీనామాలు పెద్ద డ్రామా అన్నారని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JA9Jw0
via IFTTT June 06, 2018 at 06:17PM

No comments:

Post a Comment