విజయవాడ: ప్రజల ఆగ్రహానికి టీడీపీ గురికాక తప్పదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అధికార పార్టీ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏపీ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చాటి చెబుతామని పేర్కొన్నారు. లోక్సభ సమావేశాల చివరి రోజున వైయస్ఆర్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారన్నారు. ఏపీ ప్రజల ప్రయోజనాల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LryQ18
via IFTTT June 06, 2018 at 06:26PM
No comments:
Post a Comment