6 June 2018

ఎంపీల రాజీనామాలతో గర్వపడుతున్నాం https://ift.tt/2JwiTta

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజల కోసం, ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమ స్ఫూర్తితో ఆమోదించుకోవడాన్ని గర్వపడుతున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో నిరసన దీక్ష చేపట్టిన ఆయన ఎంపీల రాజీనామాలపై స్పందించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా మా పార్టీ ఎంపీలు ప్రజల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JwiTta
via IFTTT June 06, 2018 at 06:36PM

No comments:

Post a Comment