6 June 2018

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల‌కు ప్రజలే బుద్ధి చెప్పాలి https://ift.tt/2LpW4Vf

  గుంటూరు : వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదాన్ని ఆయ‌న స్వాగ‌తించారు. బుధవారం గుంటూరులో జరిగిన బూత్‌ కన్వీనర్ల శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడుతూ..దివంగ‌త‌ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్‌రెడ్డి సంక్షేమ పాలనను రాష్ట్రంలో తిరిగి తీసుకురావాలని.. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీదే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LpW4Vf
via IFTTT June 06, 2018 at 06:44PM

No comments:

Post a Comment