6 June 2018

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం https://ift.tt/2kPKW95

న్యూఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని రాజీనామా ఆమోదించుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మొట్ట మొదటి నుంచి చెబుతున్నట్లు ప్రత్యేక హోదా కోసం మేం రాజీనామా చేసి ఆమోదించుకున్నామన్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kPKW95
via IFTTT June 06, 2018 at 06:15PM

No comments:

Post a Comment