2 June 2018

40 ఏళ్ల ఇండస్ట్రీ దేనికి ఉపయోగపడింది https://ift.tt/2sGpTth

నెల్లూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు చేజార్చుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీనామా చేసిన ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.  హోదా కోసం పదవులను కూడా లెక్క చేయకుండా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఐదుగురం ఎంపీలం రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూర్చున్నామని గుర్తు చేశారు. నెల్లూరులో జరుగుతున్న వంచన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sGpTth
via IFTTT June 02, 2018 at 06:28PM

No comments:

Post a Comment