నెల్లూరు: ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో గుండు సూదులై గుచ్చుకుంటాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా చంద్రబాబు పాలన ఉందని మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని వీఆర్ కళాశాల మైదానంలో చేపట్టిన వంచనపై గర్జన దీక్ష వేదికపై
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2J53913
via IFTTT June 02, 2018 at 05:48PM
No comments:
Post a Comment