2 June 2018

జననేతను కలిసి మాలమహానాడు అధ్యక్షుడు https://ift.tt/2HdJaHw

పశ్చిమగోదావరి: చంద్రబాబు సర్కార్‌ దళితులను కించపరిచేలా వ్యవహరిస్తోందని మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆయన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా దళితుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వైయస్‌ఆర్‌ సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HdJaHw
via IFTTT June 02, 2018 at 08:01PM

No comments:

Post a Comment