హైదరాబాద్: పాత గుంటూరు పోలీసుస్టేషన్లో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైయస్ఆర్సీపీపై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ విఫలం కావడంతోనే రాష్ట్రంలో నేరాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. వైయస్ఆర్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wVRU59
via IFTTT
No comments:
Post a Comment