19 May 2018

సివిల్స్ టాపర్ కు వైయస్ జగన్ అభినందన

సివిల్ సర్వీసెస్ లో రాష్ట్ర టాప్ ర్యాంకర్ పృధ్వీతేజ్ ను   వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. ఇటీవల వెల్లడైన ఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 24 వర్యాంకు, ఎపిలో 1వ ర్యాంకు సాధించిన పృధ్వీతేజ్  తన తండ్రితో కలిసి నల్లజెర్లలో ప్రజా సంకల్పయాత్ర  శిబిరంలో జగన్ ను కలుసుకున్నారు. గతంలో ఐఐటిలోనూ ట్యాప్ ర్యాంకు సాధించిన విషయాన్ని ఈ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GylPQm
via IFTTT

No comments:

Post a Comment