11 May 2018

ప్రభుత్వం ఏం చేస్తోంది?

శ్రీకాకుళం: మహిళలపై దాడులు జరుగుతుంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, టీడీపీ నేతల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నుంచి ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాల వరకు విచారణకు ఆదేశించాలని తమ్మినేని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wCFQpA
via IFTTT

No comments:

Post a Comment