11 May 2018

‘కేశవరెడ్డి’పై చర్యలు తీసుకోవాలి

కర్నూలు: విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసి రూ.100 కోట్లు కాజేసిన కేశవరెడ్డి విద్యా సంస్థల చైర్మన్‌పై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి గౌరు వెంకట్‌రెడ్డి, మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాధితులు డిమాండు చేశారు. శుక్రవారం ఈ మేరకు సీఐడీ అ సిస్టెంట్‌ సూపరింటెండెంట్‌కు  గౌరు వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, కేశవరెడ్డి బాధితులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KTKlPj
via IFTTT

No comments:

Post a Comment