పశ్చిమ గోదావరి జిల్లా: చంద్రబాబు ప్రభుత్వం తమపై వివక్ష చూపుతుందని దివ్యాంగులు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర 167వ రోజు వైయస్ జగన్ మోహన్రెడ్డిని దివ్యాంగులు కలిశారు. సోమవారం పెదతాడేపల్లి వద్ద వికలాంగులు సుబ్బారావు, రాఘవేంద్ర తదితరులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ ఏమాత్రం సరిపోవడం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IzKslQ
via IFTTT
No comments:
Post a Comment