20 May 2018

167వరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు షెడ్యూల్ విడుద‌లైంది. వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు అకాల మ‌ర‌ణం చెంద‌డంతో  ఆదివారం పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ హైద‌రాబాద్ వెళ్లి ఆయ‌న భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KFuYJy
via IFTTT

No comments:

Post a Comment