9 May 2018

కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేస్తాం

కృష్ణా జిల్లా: కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయించి భూములు వెనక్కి ఇప్పిస్తానని మాట ఇచ్చారు. పెరికగూడెం వద్ద వైయస్‌ జగన్‌ను కొల్లేరు ప్రాంతవాసులు కలిశారు. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు పరిమితం చేయాలని కొల్లేరు వాసులు వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I3xAUP
via IFTTT

No comments:

Post a Comment