22 May 2018

రాజీనామాలను ఆమోదించాలని కోరుతాం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఎంపీ పదవులకు రాజీనామా చేశామని, వాటిని ఆమోదించుకుంటామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గత నెలలో ఎంపీ పదవులకు చేసిన రాజీనామాలపై లోక్‌సభ స్పీకర్‌ నుంచి లేఖ వచ్చిందని ఆయన చెప్పారు.  29న స్పీకర్‌ ఎదుట హాజరు కావాలని స్పీకర్‌ తెలిపారన్నారు. స్పీకర్‌ను కలిసి ౖÐð

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IDPttC
via IFTTT

No comments:

Post a Comment