2 June 2018

గర్జనకు మత్స్యకారుల సంఘీభావం https://ift.tt/2xy2wYp

నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రరాష్ట్రానికి చేసిన మోసానికి నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన దీక్షకు మత్స్యకారుల సంఘం సంఘీభావం తెలిపింది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు డీజిల్‌ సబ్సిడీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xy2wYp
via IFTTT June 02, 2018 at 06:35PM

No comments:

Post a Comment