ప్రజలను వంచించిన పార్టీలకు గుణపాఠం తప్పదు నెల్లూరు : నాలుగేళ్లలో ప్రజలను వంచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం నెల్లూరు విఆర్ కాలేజి కళాశాలలో నిర్వహించిన వంచన పై గర్జన దీక్ష విజయవంతంగా ముగిసింది. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నిరసన వ్యక్తం చేసారు. విభజన హామీల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2sqZGPQ
via IFTTT June 02, 2018 at 11:14PM
No comments:
Post a Comment